ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-06-22T15:56:47+05:30

ఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు నాలుగు లక్షల 25 వేలు దాటేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు నాలుగు లక్షల 25 వేలు దాటేశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,25,282  కేసులు నమోదవగా.. 13,699 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 1,74,387 యాక్టివ్ కేసులున్నాయి. 2,37,196 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 14,821 కేసులు నమోదవగా.. 445 మంది మృతి మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Updated Date - 2020-06-22T15:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising