ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ముప్పును ముందుగా పసిగట్టే ‘రక్తపరీక్ష’

ABN, First Publish Date - 2020-08-12T06:44:51+05:30

ఓ సాధారణ రక్త పరీక్షతో కరోనా ఇన్ఫెక్షన్‌ ముప్పును ముందస్తుగా తెలుసుకోవచ్చని ఫిన్‌లాండ్‌లోని నైటింగేల్‌ హెల్త్‌ బయోటెక్నాలజీ కంపెనీ శాస్త్రవేత్తలు అంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఆగస్టు 11 : ఓ సాధారణ రక్త పరీక్షతో కరోనా ఇన్ఫెక్షన్‌ ముప్పును ముందస్తుగా తెలుసుకోవచ్చని ఫిన్‌లాండ్‌లోని నైటింగేల్‌ హెల్త్‌ బయోటెక్నాలజీ కంపెనీ శాస్త్రవేత్తలు అంటున్నారు. యూకే బయోబ్యాంక్‌లో నిల్వచేసిన లక్ష రక్త నమూనాలను విశ్లేషించగా, కరోనా సోకిన వారందరి రక్తంలో ఉమ్మడిగా ఓ ప్రత్యేకమైన  అణువుల సమ్మేళనాన్ని(మాలిక్యులర్‌ సిగ్నేచర్‌) గుర్తించినట్లు వెల్లడించారు. ఇది కలిగిన వారు కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రి పాలయ్యేందుకు 5 నుంచి 10 రెట్లు అవకాశం ఉంటుందని తెలిపారు. 


Updated Date - 2020-08-12T06:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising