ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

ABN, First Publish Date - 2020-06-05T08:22:46+05:30

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో కాం గ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అక్షయ్‌ పాటేల్‌, జీతూ చౌద రి బుధవారం రాజీనామా లేఖలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్‌, జూన్‌ 4: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో కాం గ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అక్షయ్‌ పాటేల్‌, జీతూ చౌద రి బుధవారం రాజీనామా లేఖలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది ప్రకటించారు. వాటి కి ఆమోదం తెలిపానని  చెప్పారు. రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా చోటు చేసుకున్న ఈ కీలక పరిణామం వెనుక బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  


Updated Date - 2020-06-05T08:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising