ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీయూలో చేరిన కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్

ABN, First Publish Date - 2020-11-16T01:02:16+05:30

ఐసీయూలో చేరిన కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. అహ్మద్ పటేల్‌కు కొన్ని వారాల ముందు కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.


ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. అహ్మద్ పటేల్ వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-11-16T01:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising