ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంపార్ట్‌మెంట్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించండి

ABN, First Publish Date - 2020-09-23T07:17:38+05:30

కంపార్ట్‌మెంట్‌ పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించాలని సీబీఎ్‌సఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా విద్యార్థులకు కాలేజీల్లో అడ్మిషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫలితాలను సీబీఎస్‌ఈ 

త్వరగా విడుదల చేయాలి

ఈనెల 24 వరకు అకడమిక్‌ 

క్యాలెండరును ప్రకటించొద్దు

యూజీసీకి సుప్రీం కోర్టు సూచన

 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: కంపార్ట్‌మెంట్‌ పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించాలని సీబీఎ్‌సఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా విద్యార్థులకు కాలేజీల్లో అడ్మిషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాస్తున్న సుమారు 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా సీబీఎ్‌సఈ, యూజీసీ కలిసి పనిచేయాలని నిర్దేశించింది.

సెప్టెంబరు 24 వరకు అకడమిక్‌ క్యాలెండరును ప్రకటించవద్దని కూడా యూజీసీని కోరింది.  అకడమిక్‌ క్యాలెండరును ఇప్పటికే ప్రకటించడంపై గురువారం వివరణ ఇవ్వాలని కోర్టు యూజీసీని ఆదేశించింది. కాగా, సీబీఎ్‌సఈ కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.


Updated Date - 2020-09-23T07:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising