ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19పై ఎయిమ్స్ డైరెక్టర్‌తో గుజరాత్ సీఎం రూపానీ చర్చలు

ABN, First Publish Date - 2020-05-10T00:22:47+05:30

గుజరాత్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్ : గుజరాత్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం ఎయిమ్స్ (అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, డాక్టర్ మనీశ్ సునేజా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


అంతకుముందు డాక్టర్ గులేరియా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో వైద్యులను కలిశారు. కోవిడ్-19 చికిత్సపై సలహాలు ఇచ్చారు. 


మన దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు డాక్టర్ గులేరియా, డాక్టర్ సునేజా ఈ నెల 8న గుజరాత్ వచ్చారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి, ఎస్‌వీపీ ఆసుపత్రి వైద్యులకు కోవిడ్-19 చికిత్సపై సలహాలు ఇచ్చారు. 


Updated Date - 2020-05-10T00:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising