ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పాపం చైనాదే.. నష్టాన్ని రాబట్టాలి

ABN, First Publish Date - 2020-04-05T08:30:11+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ కరాళనృత్యం చేయడానికి కారణం చైనాయేనని అంతర్జాతీయ న్యాయనిపుణుల మండలి(ఐసీజే) విమర్శించింది. ఈ పాపానికి నిష్కృతి లేదని, దీనికి ఒడిగట్టినందుకు చైనా నుంచి భారీ నష్టపరిహారం రాబట్టాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • యూఎన్‌హెచ్చార్సీకి న్యాయవేత్తల సూచన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ కరాళనృత్యం చేయడానికి కారణం చైనాయేనని అంతర్జాతీయ న్యాయనిపుణుల మండలి(ఐసీజే) విమర్శించింది. ఈ పాపానికి నిష్కృతి లేదని, దీనికి ఒడిగట్టినందుకు చైనా నుంచి భారీ నష్టపరిహారం రాబట్టాలని, ఆ శిక్ష అందరికీ గుణపాఠం కావాలని ఐసీజే... ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని డిమాండ్‌ చేసింది. ‘ఇదంతా ఓ మిస్టరీలా కనిపిస్తోంది. చైనాలో కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఇది విస్తరించింది. మిగిలిన దేశమంతా సేఫ్‌. కానీ ఆ వైరస్‌ అక్కడి నుంచి ప్రపంచదేశాలన్నింటికీ వ్యాపించింది. వేలల్లో చనిపోతున్నారు. దీనికి చైనా నాయకగణం, ఆర్మీ, వుహాన్‌ నగర భూమి.. అన్నింటినీ బాధ్యుల్ని చేయాలి’’ అని ఐసీజే అధ్యక్షుడు అఽధీష్‌ సీ అగర్వాలా అన్నారు.

Updated Date - 2020-04-05T08:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising