ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో చికెన్ ధరలకు రెక్కలు..కిలో 300 రూపాయలు

ABN, First Publish Date - 2020-05-18T12:20:16+05:30

లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుబ్లీ (కర్ణాటక): లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో  కర్ణాటక రాష్ట్రంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. లాక్‌డౌన్ విధించిన ప్రారంభ దశలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గినా, రమజాన్ మాసం కావడంతో చికెన్ డిమాండ్ పెరిగి, పౌల్ట్రీ కొరతతో ధరలు పెరిగాయని చికెన్ విక్రయదారుల సంఘం అధ్యక్షుడు నాగరాజ్ పట్టాన్ చెప్పారు. తాను వంద కోళ్లకు ఆర్డరు ఇస్తే కేవలం 50 కోళ్లనే రైతులు పంపించారని, రమజాన్ మాసంలో డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయని నాగరాజ్ పేర్కొన్నారు.  కిలో రూ.80 ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా 300రూపాయలకు పెరిగిందని వినియోగదారుడు రవి చెప్పారు. చికెన్ ధరల పెరుగుదలతో తాను కిలోకు బదులు అరకిలో మాత్రమే కొంటున్నానని రవి పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-18T12:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising