ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ భూముల పంపకంలో ఛత్తీ్‌సగఢ్‌ టాప్‌

ABN, First Publish Date - 2020-08-09T09:11:25+05:30

అటవీ భూముల పంపకాల్లో ఛత్తీ్‌సగఢ్‌.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రం 4.84 లక్షల మంది గిరిజనులు, ఇత ర అటవీ నివాసితులకు 50.16 లక్షల ఎకరాల అటవీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్‌, ఆగస్టు 8: అటవీ భూముల పంపకాల్లో ఛత్తీ్‌సగఢ్‌.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రం 4.84 లక్షల మంది గిరిజనులు, ఇత ర అటవీ నివాసితులకు 50.16 లక్షల ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రజా సంబంధాల విభాగం శనివారం వెల్లడించింది. ఒడిశా 4.43 లక్షల మంది గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసి రెండో స్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

Updated Date - 2020-08-09T09:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising