ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళయరాజా ఆరోపణలు సరికాదు: ద్రవిడదేశం పార్టీ అధినేత

ABN, First Publish Date - 2020-08-02T15:16:44+05:30

ఇళయరాజా ఆరోపణలు సరికాదు: ద్రవిడదేశం పార్టీ అధినేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో తెలుగువారిపై దాడులు పెరుగుతున్నాయని ద్రవిడదేశం పార్టీ అధినేత కృష్ణారావు తెలిపారు. సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలుగు సినీ ప్రముఖులపై వరస ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రసాద్ స్టూడియోలో పాటల రికార్డింగ్ కోసం తాత్కాలికంగా ఎల్.వి.ప్రసాద్ రూం కేటాయిస్తే ఖాళీ చేయనని అనడం సమంజసం కాదని పేర్కొన్నారు. తెలుగు, తమిళ సినీ ప్రముఖులు తెలుగువారిపై  దాడుల పరంపరకి అడ్డుకట్టవేయాలని కృష్ణారావు కోరారు. 

Updated Date - 2020-08-02T15:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising