ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛత్రపతి శివాజీ టెర్మినస్ మ్యూజియం మూత

ABN, First Publish Date - 2020-03-13T20:18:58+05:30

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్‌లోని హెరిటేజ్ మ్యూజియంను ఈ నెల 31వ తేదీ వరకూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్‌లోని హెరిటేజ్ మ్యూజియంను ఈ నెల 31వ తేదీ వరకూ మూసేస్తున్నారు. సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దేశంలో కరోనా కేసులు 75కు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 తొలి మరణం కర్ణాటకలో సంభవించినట్టు ఆరోగ్య శాఖ ఇంతకముందు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,30,000 మంది కోవిడ్-19తో చికిత్స పొందుతుండగా, ఇంతవరకూ 4,700 మంది మృతి చెందారు.

Updated Date - 2020-03-13T20:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising