ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరం, కార్తిపై చార్జిషీటు

ABN, First Publish Date - 2020-06-03T08:06:17+05:30

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జడ్జి అజయ్‌కుమార్‌ కుహార్‌ ఎదుట సోమవారం ఈడీ అధికారులు ఈ-చార్జిషీటు దాఖలు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 2: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో  కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జడ్జి అజయ్‌కుమార్‌ కుహార్‌ ఎదుట సోమవారం ఈడీ అధికారులు ఈ-చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులపై కూడా ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. లాక్‌డౌన్‌ ముగిసి తిరిగి కోర్టులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాక కాగితాల రూపంలోనూ చార్జిషీటు సమర్పించాలని జడ్జి అధికారులను ఆదేశించారు.  


Updated Date - 2020-06-03T08:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising