ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 మంది తబ్లీగీలపై చార్జిషీట్‌

ABN, First Publish Date - 2020-06-23T07:51:31+05:30

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి ముజఫర్‌నగర్‌లో సమావేశమైన కేరళ, కర్ణాటకకు చెందిన 10 మంది తబ్లీగీ జమాత్‌ సభ్యులపై కోర్టులో చార్జిషీట్‌ నమోదు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముజఫర్‌నగర్‌, జూన్‌ 22: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి ముజఫర్‌నగర్‌లో సమావేశమైన కేరళ, కర్ణాటకకు చెందిన 10 మంది తబ్లీగీ  జమాత్‌ సభ్యులపై కోర్టులో చార్జిషీట్‌ నమోదు చేశారు. వీరిపై న్యూ మండి పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ, ఎపిడమిక్‌ డిసీసెస్‌ చట్టం కింద ఏప్రిల్‌లో కేసు నమోదైంది. మార్చిలో నిర్వహించిన తబ్లీగీ సమావేశంలో పాల్గొన్న వారు దేశంలోని కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపాల్‌కు చెందిన 12 మంది తబ్లీగీలపై మరో చార్జిషీట్‌ నమోదైంది. ఇప్పటికే జమాత్‌ సభ్యులు బెయిల్‌పై విడుదలయ్యారు. 

Updated Date - 2020-06-23T07:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising