ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారి రోదనను పట్టించుకోని కేంద్రం: సోనియా

ABN, First Publish Date - 2020-05-29T07:21:19+05:30

వలస కార్మికుల రోదనలు దేశం మొత్తానికి వినిపిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వినిపించడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ‘స్పీక్‌ అప్‌ ఇండియా’ పేరిట గురువారం కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రారంభించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 28: వలస కార్మికుల రోదనలు దేశం మొత్తానికి వినిపిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వినిపించడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ‘స్పీక్‌ అప్‌ ఇండియా’ పేరిట గురువారం కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్టు చేశారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7500 చొప్పున 6 నెలల పాటు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు సాయం అందించాలని కోరారు. 


Updated Date - 2020-05-29T07:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising