సమాఖ్య స్ఫూర్తిని మరచిన కేంద్రం
ABN, First Publish Date - 2020-05-23T07:51:10+05:30
సమాఖ్య స్ఫూర్తిని మరచి మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమయ్యాయి. లాక్డౌన్ నుంచి బయటకొచ్చే వ్యూహమేదీ కేంద్రం వద్ద లేదు. లక్షలాది మంది వలస కార్మికులు...
సమాఖ్య స్ఫూర్తిని మరచి మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమయ్యాయి. లాక్డౌన్ నుంచి బయటకొచ్చే వ్యూహమేదీ కేంద్రం వద్ద లేదు. లక్షలాది మంది వలస కార్మికులు, 13 కోట్ల పేద ప్రజల సంక్షేమాన్ని మోదీ సర్కార్ దారుణంగా విస్మరించింది.
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ
(22 పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో..)
Updated Date - 2020-05-23T07:51:10+05:30 IST