ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2020-04-02T01:15:35+05:30

కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది. విద్యార్థుల అకాడమిక్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేవలం 29 ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదేశించారు. హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫర్మెషన్ సిస్టమ్స్‌లో జరగబోయే అడ్మిషన్లలో విద్యార్థుల ఉత్తీర్ణత అత్యవసరం కాబట్టి ముఖ్యమైన 29 సబ్జెక్టులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. మిగితా సబ్జెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించరాదని కేంద్రమంత్రి పోఖ్రియాల్ తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-04-02T01:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising