కేంద్రం రూ.5-6 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించాలి
ABN, First Publish Date - 2020-04-03T08:31:04+05:30
కరోనా పై పోరాటానికి మోదీ ప్రభుత్వం రూ.5-6 లక్షల కోట్లతో ఉద్దీపనలను ప్రకటించాలి. వివిధ వర్గాలకు ఆర్థిక సహకారానికి ప్లాన్-1ను కేంద్ర ఆర్థిక మంత్రి ...
కరోనా పై పోరాటానికి మోదీ ప్రభుత్వం రూ.5-6 లక్షల కోట్లతో ఉద్దీపనలను ప్రకటించాలి. వివిధ వర్గాలకు ఆర్థిక సహకారానికి ప్లాన్-1ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించి 9 రోజులైంది. ఇప్పటికీ ప్లాన్-2ను ప్రకటించలేదు.
- - పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
Updated Date - 2020-04-03T08:31:04+05:30 IST