ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేహ్‌కు రావత్.. కోర్ కమాండర్‌తో చర్చలు

ABN, First Publish Date - 2020-07-03T05:10:25+05:30

న్యూఢిల్లీ: త్రిదళాధిపతి బిపిన్ రావత్ శుక్రవారం లేహ్ వెళ్లనున్నారు. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాల దాడిలో గాయపడిన భారత జవాన్లను ఆయన పరామర్శిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: త్రిదళాధిపతి బిపిన్ రావత్ శుక్రవారం లేహ్ వెళ్లనున్నారు. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాల దాడిలో గాయపడిన భారత జవాన్లను ఆయన పరామర్శిస్తారు. అదే సమయంలో కోర్ కమాండర్‌తో చర్చలు జరుపుతారు. చైనాతో ఉద్రిక్తతల వేళ రావత్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.  


ఇటీవలే ఆర్మీ చీఫ్ నరవణే లడక్ వెళ్లారు. చైనా బలగాల దాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు. చైనా బలగాల దాడిని తిప్పికొట్టిన భారత జవాన్లకు ప్రశంసా పత్రాలు కూడా అందించారు. ఎల్‌ఏసీ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులతో నేరుగా మాట్లాడి వారిలో స్థైర్యం నింపారు. 


మరోవైపు లడక్ వెళ్లాలనుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

Updated Date - 2020-07-03T05:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising