ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతి విద్వేష పోస్టులు పెట్టి.. జైలుపాలై..

ABN, First Publish Date - 2020-04-21T10:23:30+05:30

సోషల్‌ మీడియాలో జాతి విద్వేష పోస్టులు చేసిందన్న కారణంతో కశ్మీర్‌కు చెందిన ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కశ్మీర్‌లో మహిళా ఫొటో జర్నలిస్టుపై కేసు


శ్రీనగర్‌, ఏప్రిల్‌ 20: సోషల్‌ మీడియాలో జాతి విద్వేష పోస్టులు చేసిందన్న కారణంతో కశ్మీర్‌కు చెందిన ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు చేసిన మస్రత్‌ జహ్రా(26) అనే ఫొటో జర్మలిస్టును న్యాయవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు జమ్మూ, కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.  

Updated Date - 2020-04-21T10:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising