ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుగురికి కరోనా... సెల్‌ఫోన్ ఫ్యాక్టరీ మూసివేత

ABN, First Publish Date - 2020-05-19T00:53:45+05:30

ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఏకంగా ఓ సెల్‌ఫోన్ ఫ్యాక్టరీనే మూసివేశారు. ఢిల్లీలోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో దాదాపు మూడు వేల మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఎవరూ విధులకు హాజరు కావద్దన్న సర్క్యులర్ జారీ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఏకంగా ఓ సెల్‌ఫోన్ ఫ్యాక్టరీనే మూసివేశారు. ఢిల్లీలోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో దాదాపు మూడు వేల మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఎవరూ విధులకు హాజరు కావద్దన్న సర్క్యులర్ జారీ అయ్యింది.


అదే క్రమంలో... ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. కాగా కరోనా సోకిన ఉద్యోగులతో సన్నిహితంగామెలిగిన వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇతర ఉద్యోగులు, కార్మికులకు కూడా స్క్రీనింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-19T00:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising