ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా... మూడు రాష్ట్రాలను సందర్శించనున్న కేంద్ర బృందం

ABN, First Publish Date - 2020-06-25T21:28:28+05:30

కరోనా మహమ్మరి నేపధ్యంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకుగాను కేంద్రం బృందం మూడు రాష్ట్రాల్లో పర్యటించనుంది. కేంద్ర సమాచార శాఖ వర్గాలు ఈ సమాచారాన్ని తెలిపాయి. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంల్లో ఈ బృందం పర్యటనలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా మహమ్మరి నేపధ్యంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకుగాను కేంద్రం బృందం మూడు రాష్ట్రాల్లో పర్యటించనుంది. కేంద్ర సమాచార శాఖ వర్గాలు ఈ సమాచారాన్ని తెలిపాయి. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంల్లో ఈ బృందం పర్యటనలు జరగనున్నాయి.


కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 75 లక్షల కరోనా పరీక్షలు జరిగినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక 57.43 శాతం మేర రికవరీ శాతం ఉందని తెలిపాయి. 

Updated Date - 2020-06-25T21:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising