ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నది వరదనీటిలో కొట్టుకువచ్చిన ఏనుగు కళేబరం

ABN, First Publish Date - 2020-08-07T13:24:16+05:30

భారీవర్షాల వల్ల వచ్చిన వరదల్లో ఓ గజరాజు కొట్టుకుపోయి మరణించిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్నాకుళం(కేరళ): భారీవర్షాల వల్ల వచ్చిన వరదల్లో ఓ గజరాజు కొట్టుకుపోయి మరణించిన ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో జరిగింది. కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో ఎర్నాకుళం జిల్లాలోని నేరియామంగళం వద్ద ఉన్న పెరియార్ నది పొంగి ప్రవహిస్తోంది. పెరియార్ నది వరదనీటిలో నేరియా మంగళం గ్రామం వద్ద ఓ ఏనుగు కళేబరం కొట్టుకువచ్చింది. ఏనుగు 3 రోజుల క్రితం మరణించి ఉంటుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. నదిలో ఏనుగు కళేబరం కొట్టుకువచ్చిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. వరదల వల్ల గజరాజు మరణించిందనే విషయం వైరల్ అయింది. 

Updated Date - 2020-08-07T13:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising