ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.754 కోట్ల బ్యాంకు మోసం కేసులో బీఎస్పీ ఎమ్మెల్యేపై సీబీఐ కేసు

ABN, First Publish Date - 2020-10-20T07:08:19+05:30

రూ.754.24 కోట్ల బ్యాంక్‌ మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీ, ఆయన భార్య రీటా తివారీపై సీబీఐ కేసు నమోదు చేసింది. గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌, దాని డైరెక్టర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 19: రూ.754.24 కోట్ల బ్యాంక్‌ మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీ, ఆయన భార్య రీటా తివారీపై సీబీఐ కేసు నమోదు చేసింది. గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌, దాని డైరెక్టర్‌ అజిత్‌ పాండేలపై కూడా కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. తివారీ ఉత్తరప్రదేశ్‌లోని చిల్లుపర్‌ (గోరఖ్‌ఫూర్‌) ఎమ్మెల్యేగా ఉన్నారు. సోమవారం తివారీ నివాసంతోపాటు లఖ్‌నవూలోని గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.   

Updated Date - 2020-10-20T07:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising