ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణిపూర్ లో కరోనాతో బీఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి

ABN, First Publish Date - 2020-08-17T02:22:38+05:30

మణిపూర్ లో కరోనాతో బీఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంపాల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 44 ఏళ్ల బీఎస్‌ఎఫ్ సిబ్బంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, న్యుమోనియాతోపాటు కోవిడ్ -19తో ప్రభుత్వ రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు అధికారి తెలిపారు. మణిపూర్‌లో 14 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది కరోనా వల్ల మృతి చెందారని వైద్య అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-08-17T02:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising