ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌ భయంతో తమ్ముడిని చంపిన అన్న

ABN, First Publish Date - 2020-03-27T07:38:18+05:30

ఎంత చెప్పినా వినకుండా లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని ఓ అన్న సొంత తమ్ముడిని చంపేశాడు. ఈ ఘటన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, మార్చి 26: ఎంత చెప్పినా వినకుండా లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని ఓ అన్న సొంత తమ్ముడిని చంపేశాడు. ఈ ఘటన ముంబైలోని కాందీవలీ ప్రాంతంలో జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు దుర్గేశ్‌. పుణెలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా భయంతో ఇటీవలే ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక అతని అన్న రాజేశ్‌ ఠాకూర్‌, వదిన కోప్పడ్డారు. వైరస్‌ సోకితే తమకు కూడా వస్తుందని అనుమానించారు. అన్నదమ్ముల మధ్య ఘర్షణ పెరిగింది. ఈ క్రమంలో రాజేశ్‌ ఠాకూర్‌ తన తమ్ముడిని హత్య చేశాడు. పోలీసులు రాజేశ్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2020-03-27T07:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising