ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో విరిగిన కొండచరియలు

ABN, First Publish Date - 2020-08-09T09:09:58+05:30

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో ఇడుక్కి జిల్లాలోని పెట్టుమూడి టీ ఎస్టేట్‌ కార్మికుల ఇళ్లపై శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 24కు చేరిన మృతులు.. 46 మంది గల్లంతు

ఇడుక్కి, ఆగస్టు 8: కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో ఇడుక్కి జిల్లాలోని పెట్టుమూడి టీ ఎస్టేట్‌ కార్మికుల ఇళ్లపై శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, జాతీయ విప త్తు స్పందన బలగాలు జోరు వానలోనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 12మందిని రక్షించగా, 46 మంది ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు.

Updated Date - 2020-08-09T09:09:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising