ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్జేపీలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఉషా విద్యార్థి

ABN, First Publish Date - 2020-10-07T20:04:01+05:30

ఎన్నికలు దగ్గరపడ్డాయ్. సీట్ల వ్యవహారమూ కుదిరిపోయింది. సరిగ్గా ఈ సమయంలో బీజేపీకి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ఎన్నికలు దగ్గరపడ్డాయ్. సీట్ల వ్యవహారమూ కుదిరిపోయింది. సరిగ్గా ఈ సమయంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత ఉషా విద్యార్థి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌జనశక్తి పార్టీలో చేరిపోయారు. ‘‘బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. అందుకు ప్రేరణ ‘‘బిహార్ ఫస్ట్. బిహారీ ఫస్ట్’’ అన్న నినాదమే.’’ అని ఉషా ప్రకటించారు. అయితే ఉషా విద్యార్థిని పార్టీలో తీసుకురావడానికి స్వయంగా చిరాగ్ పాశ్వానే పావులు కదిపారు. చివరికి విజయం సాధించారు. అయితే చిరాగ్ పాశ్వాన్ వేసిన ఈ ఎత్తుగడ జేడీయూలో కాస్తంత అలజడికి కారణమైందని సమాచారం. వాస్తవానికి ఉషాను జేడీయూలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. 


Updated Date - 2020-10-07T20:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising