ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌కు పాక్‌ నుంచి బెదిరింపు కాల్స్‌

ABN, First Publish Date - 2020-08-12T07:56:59+05:30

బాంబులతో తన ఇంటిని పేల్చివేసి తనను చంపేస్తామని పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థకు చెందిన వారి నుంచి రెండు సార్లు బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ సదర్‌ కొత్వాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్నవో, ఆగస్టు 11: బాంబులతో తన ఇంటిని పేల్చివేసి తనను చంపేస్తామని పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థకు చెందిన వారి నుంచి రెండు సార్లు  బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ సదర్‌ కొత్వాలి పోలీసులకు ఫిర్యా దు చేశారు. కశ్మీర్‌ త్వరలో పాకిస్థాన్‌లో భాగమవుతుందని ఆ వ్యక్తి చెప్పినట్లు పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం భూమి పూజ గురించి అసభ్యపదజాలంతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాని, హోం మంత్రి, ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌లను దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-12T07:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising