ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టిన బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2020-12-14T01:56:44+05:30

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు బైఠాయింపు సమ్మె జరిపిన బీజేపీ నేతలు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు బైఠాయింపు సమ్మె జరిపిన బీజేపీ నేతలు ఆయన ఇంటి ముందున్న సీసీటీవీ కెమేరాలను పగులగొట్టినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.


మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (సీఎంఓ) మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ నేతలు కేజ్రీవాల్ నివాసం వద్ద ఆదివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎంసీడీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.13,000 కోట్లు చెల్లించాలనేది నిరసనకారుల డిమాండ్‌గా ఉంది. ఇదే అంశంపై బీజేపీ కార్యకర్తలు సైతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.


కాగా, ఉప ముఖ్యమంత్రి సిసోడియా నివాసంపై 'బీజేపీ గూండాలు' గత గురువారంనాడు దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన కార్యదర్శి సి.అరవింద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నామని, అది పూర్తికాగానే ఐపీసీలోని సెక్షన్ల కింద నేరాల నమోదు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-14T01:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising