ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో బీజేపీ నేత కాల్చివేత‌

ABN, First Publish Date - 2020-08-11T14:36:08+05:30

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌‌లో భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియ‌ని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. సంజయ్ ఖోఖర్ ఈరోజు ఉదయం నడుచుకుంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగ్‌పత్‌: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌‌లో భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియ‌ని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. సంజయ్ ఖోఖర్ ఈరోజు ఉదయం నడుచుకుంటూ తన పొలానికి వెళుతున్న‌ సమయంలో దుండ‌గులు అత‌నిపై కాల్పులు జ‌రిపారు. బాగ్‌పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ ప‌రిధితో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. ఘ‌ట‌న  జ‌రిగి‌న స‌మ‌యంలో సంజయ్ ఖోఖర్ ఒంటరిగా వెళుతున్నార‌ని తెలుస్తోంది. స‌మాచారం అంతుకున్న వెంటనే పోలీసుల‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. స్థానిక బీజేపీ నేత‌లు  శాంతిభద్రతల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-11T14:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising