ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే అనుమానాస్పద మృతిపై గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2020-07-14T02:23:36+05:30

బీజేపీ ఎమ్మెల్యే తన గ్రామానికి సమీపంలోని బిందాల్ వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన ఉరి వేసుకున్నట్లుగా మెడకు తాడు ఉంది. దీనిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. తమ ఎమ్మెల్యేను హత్య చేశారని ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ అనుమానాస్పద మృతిపై బీజేపీ నేతల బృందం పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలిసింది. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ బృందానికి నేతృత్వం వహించిన పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో తీయాలని కోరారు.


బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ తన గ్రామానికి సమీపంలోని బిందాల్ వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన ఉరి వేసుకున్నట్లుగా మెడకు తాడు ఉంది. దీనిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. తమ ఎమ్మెల్యేను హత్య చేశారని ఆరోపించింది. మమత పాలనలో హింస పరాకాష్టకు చేరిందని బీజేపీ ఆరోపించింది. 


బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ అనుమానాస్పద మృతికి నిరసనగా మంగళవారం ఉత్తర పశ్చిమబెంగాల్ బంద్ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. 



Updated Date - 2020-07-14T02:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising