ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయుధ పహరా మధ్య బీహార్ పోలింగ్ ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-28T13:02:28+05:30

సాయుధ పహరా మధ్య బీహార్ రాష్ట్రంలో మొదటివిడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు మందుపాతరలు స్వాధీనం

పట్నా (బీహార్): సాయుధ పహరా మధ్య బీహార్ రాష్ట్రంలో మొదటివిడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కొవిడ-19 మార్గదర్శకాల ప్రకారం ఓటర్లు సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు  ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొదటివిడత 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. లఖిసరాయ్ పట్టణంలోని 168వ పోలింగ్ బూత్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పోలింగుప్రకియకు అంతరాయం వాటిల్లింది. ఔరంగాబాద్ జిల్లా ధిబ్రా ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన రెండు మందుపాతరలను సీఆర్ పీఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకొని వాటిని విధ్వంసం చేశారు. 

Updated Date - 2020-10-28T13:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising