ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.5.1కోట్లు పలికిన ‘భైరవ’..

ABN, First Publish Date - 2020-07-08T07:14:15+05:30

ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కుంచె నుంచి జాలువారిన ప్రత్యేకమైన ఎద్దు పెయింటింగ్‌ ‘భైరవ’.. ఆన్‌లైన్‌ వేలం ద్వారా రూ.5.1కోట్లు సాధించింది. సద్గురుకు ఎంతో ఇష్టమైన ‘భైరవ’ అనే పేరు కలిగిన ఎద్దు గత ఏప్రిల్‌లో మృతి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కుంచె నుంచి జాలువారిన ప్రత్యేకమైన ఎద్దు పెయింటింగ్‌ ‘భైరవ’.. ఆన్‌లైన్‌ వేలం ద్వారా రూ.5.1కోట్లు సాధించింది. సద్గురుకు ఎంతో ఇష్టమైన ‘భైరవ’ అనే పేరు కలిగిన ఎద్దు గత ఏప్రిల్‌లో మృతి చెందింది. దానికి నివాళిగా ఈ కళాకృతికి రూపం పోశారు. వేలం డబ్బులను ఇషా ద్వారా తమిళనాడులో కరోనా కట్టడికి వినియోగించనున్నారు.

- కోయంబత్తూర్‌


Updated Date - 2020-07-08T07:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising