ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏస్‌డీపీఐపై నిషేధాన్ని కోరనున్న యడియూరప్ప

ABN, First Publish Date - 2020-08-20T21:21:55+05:30

ఈనెల 11న బెంగళూరులో జరిగిన హింసాకాండలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఈనెల 11న బెంగళూరులో జరిగిన హింసాకాండలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)పై నిషేధం విధించే అంశాన్ని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కేంద్రంతో చర్చించనున్నారు. కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారంనాడు మీడియాకు ఈ విషయం తెలిపారు.


'కేంద్రంతో చర్చించి ఎస్‌డీపీఐపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. బెంగళూరు హింసపై సకాలంలో చర్య తీసుకున్న హోం శాఖ, పోలీసులను మంత్రివర్గం అభినందించింది' అని బొమ్మై తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టింగ్‌తో ఈనెల 11న బెంగళూరులోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, సుమారు 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ హింసాకాండకు సంబంధించి మొత్తం 340 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎస్‌డీపీఐకి చెందిన పలువురు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-20T21:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising