ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్నం 12 గంటలకు బాబ్రీ తీర్పు

ABN, First Publish Date - 2020-09-30T17:28:48+05:30

వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువరించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టుకు జడ్జి ఎస్.కే.యాదవ్ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవ్: వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువరించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టుకు జడ్జి ఎస్.కే.యాదవ్ చేరుకున్నారు. కోర్టుకు సాక్షి మహరాజ్, సాధ్వి రితంబరా, వినయ్ కటియార్, ధరమ్‌దాస్, వేదాంతి, లల్లూ సింగ్, చంపత్‌రాయ్, పవన్ పాండే సహా 26 మంది చేరుకున్నారు.  ప్రధాన నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్ నేతలు అడ్వాణీ, జోషి, ఉమా భారతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు సమయానికి హాజరుకానున్నారు. కరోనాతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని ఉమా భారతి తెలిపారు. తీర్పు నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-30T17:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising