ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన

ABN, First Publish Date - 2020-03-08T07:55:43+05:30

అయోధ్యలో రామ్‌లలా విరాజ్‌మాన్‌ (కొలువైన బాల రాముడి విగ్రహం) ను ఫైబర్‌తో నిర్మించిన గుడిలో ఈనెల 24న ప్రతిష్ఠించనున్నారు.అంటే 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రస్టు ప్రధాన కార్యదర్శి  రాయ్‌ వెల్లడి


అయోధ్య, మార్చి 7: అయోధ్యలో రామ్‌లలా విరాజ్‌మాన్‌ (కొలువైన బాల రాముడి విగ్రహం) ను ఫైబర్‌తో నిర్మించిన గుడిలో ఈనెల 24న ప్రతిష్ఠించనున్నారు.అంటే 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాల రాముడి విగ్రహం మళ్లీ అదే స్థానంలో కొలువుతీరనున్నది. ఫైబర్‌తో ఒక ఆలయాన్ని ఇప్పటికే ఢిల్లీలో తయారుచేసి సిద్ధంగా ఉంచారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ శనివారం తెలిపారు. 

Updated Date - 2020-03-08T07:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising