ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-10-27T12:16:27+05:30

భారతీయ జనతాపార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ ఎంపీ  సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్మశానవాటికలు సమాజ జనాభా ప్రాతిపదికన ఉండాలని ఉన్నవో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు.బాగర్ మౌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ఒక గ్రామంలో ఒకే ఒక ముస్లిం ఉంటే, వారి శ్మశానవాటిక చాలా పెద్దది.  ముస్లిమ్ మరణిస్తే అతన్ని పొలంలో లేదా గంగా నది వైపు దహనం చేయండి. ఒక్క ముస్లిమ్ కోసం పెద్ద శ్మశానవాటిక ఏర్పాటు చేయడం అన్యాయం కాదా? అందుకే శ్మశానవాటికలు  జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి’’ అని ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-27T12:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising