ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ జిందాబాద్ అనలేదని.. ఆటోడ్రైవర్‌ను చావబాదారు!

ABN, First Publish Date - 2020-08-09T04:04:16+05:30

ప్రధాని మోదీకి జిందాబాద్ చెప్పలేదని ఓ ఆటోడ్రైవర్‌ను ఇద్దరువ్యక్తులు చావబాదారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: ప్రధాని మోదీకి జిందాబాద్ చెప్పలేదని ఓ ఆటోడ్రైవర్‌ను ఇద్దరువ్యక్తులు చావబాదారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో జరిగింది. గఫార్ అహ్మద్ కచావా అనే వ్యక్తి  స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతనితో ఇద్దరు వ్యక్తులకు వాగ్వాదం వచ్చింది. ఈ సమయంలో ‘మోదీ జిందాబాద్’, ‘జైశ్రీరాం’ అంటూ నినాదాలు చేయాల్సిందిగా అహ్మద్‌పై ఆ వ్యక్తులు ఒత్తిడి చేశారు. దానికి అహ్మద్ నిరాకరించడంతో అతని చెంప చెళ్లుమనిపించారు. దీంతో బెదిరిపోయి పారిపోవడానికి ప్రయత్నించానని, కానీ తనను వెంబడించి మరీ చావబాదారని అహ్మద్ చెప్తున్నారు.

Updated Date - 2020-08-09T04:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising