ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘాతుకం: ప్రేమించలేదని బాలికపై వేడి నూనెతో దాడి

ABN, First Publish Date - 2020-07-02T13:45:47+05:30

బాలికపై వేడి నూనె పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుదుచ్చేరి రాష్ట్రం కిరుమాంబాక్కం ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: బాలికపై వేడి నూనె పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుదుచ్చేరి రాష్ట్రం కిరుమాంబాక్కం ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మాదేష్‌ అనే యువకుడు ప్రేమించాడు. దీనికి బాలిక అంగీకరించకపోవడంతో గత నెల 18వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వేడి నూనె పోశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ఫిర్యాదుతో కిరుమాంబాకం పోలీసులు కేసు నమోదుచేసి, పరారీలో ఉన్న మాదేష్‌ను మంగళవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-07-02T13:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising