ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెబెల్ ఎమ్మెల్యేల కోసం రిసార్టులకు పోలీసులు.. లేరని తెలిసి...

ABN, First Publish Date - 2020-07-18T22:55:45+05:30

రాజస్థాన్ పోలీసులకు హర్యానాలో చుక్కెదురైంది. హర్యానాలోని మానేసర్ రిసార్టుల్లో 18 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : రాజస్థాన్ పోలీసులకు హర్యానాలో చుక్కెదురైంది. హర్యానాలోని మానేసర్ రిసార్టుల్లో 18 మంది రెబెల్స్ తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. తీరా... అక్కడి వెళ్లి చూసే సరికి ఆ ఎమ్మెల్యేలు అందులో లేరు. దీంతో ఏమీ చేయలేక రాజస్థాన్‌కు తిరుగు పయనమయ్యారు. అయితే మొదట్లో ఆ రిసార్టుల్లోకి పోలీసులు రాజస్థాన్ పోలీసులను అనుమతించలేదు. దాదాపు గంటకు పైగా హోటల్ బయటే పోలీసులు వారి వాహనాలను నిలిపేశారు. ఆ తర్వాత అనుమతించారు. బీజేపీ ప్రభుత్వాలు తమకు ఏమాత్రం సహకరించడం లేదని కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తోంది. 

Updated Date - 2020-07-18T22:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising