కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో ఏఎస్సై మృతి
ABN, First Publish Date - 2020-09-25T07:56:10+05:30
కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ సహాయ ఎస్ఐ బదోలే వీరమరణం పొందారు...
శ్రీనగర్, సెప్టెంబరు 24: కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ సహాయ ఎస్ఐ బదోలే వీరమరణం పొందారు. బుడ్గాం జిల్లాలోని కైసర్ముల్లాలో 117వ బెటాలియన్లో ఆయన సేవలందిస్తున్నారు.
Updated Date - 2020-09-25T07:56:10+05:30 IST