ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఏసీ వద్ద పర్యటించిన ఆర్మీ చీఫ్ జనరల్

ABN, First Publish Date - 2020-05-23T23:22:00+05:30

చైనా, భారత్‌ల మధ్యగల వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇటీవల కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనా, భారత్‌ల మధ్యగల వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇటీవల కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారించేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా లేహ్‌ ప్రాంతంలోని 14  సైనిక బృందాలకు చెందిన ముఖ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఉన్నత స్థాయి కమాండర్‌లు నరవాణేకు అక్కడి పరిస్థితులను వివరించారు. చైనా సైనికులు, భారత సైనికుల మధ్య జరిగిన ప్రతి విషయాన్ని ఆయనకు వివరించారు.

Updated Date - 2020-05-23T23:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising