దేశంలో మరో కరోనా మరణం
ABN, First Publish Date - 2020-03-26T15:32:42+05:30
భారత దేశంలో మరో కరోనా మరణం సంభవించింది.
న్యూఢిల్లీ: భారత దేశంలో మరో కరోనా మరణం సంభవించింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 14కి చేరింది. కశ్మీర్లో 65 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. వృద్ధుడి కుటుంబంలోని మరో నలుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
Updated Date - 2020-03-26T15:32:42+05:30 IST