ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 గంటల్లో 20 కరోనా కేసులు.. మొత్తం 216మందికి పాజిటివ్

ABN, First Publish Date - 2020-05-24T03:23:44+05:30

కర్ణాటకలో కేవలం నాలుగు గంటల్లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి ఈ రోజు సాయంత్రం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలో కేవలం నాలుగు గంటల్లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5గంటల వరకు 196 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే 5 గంటల నుంచి పది గంటల వరకు మరో 20 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 1959కి పెరిగిందని, 42 మంది మరణించారని తెలిపింది. ఇప్పటివరకు 608 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1,307 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించింది.

Updated Date - 2020-05-24T03:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising