ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబ్రీ కేసులో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-09-30T18:31:25+05:30

ఉత్కంఠకు తెరపడింది. ఏళ్ల నాటి కేసులో తుది తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవ్: ఉత్కంఠకు తెరపడింది. ఏళ్ల నాటి కేసులో తుది తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. 2000 పేజీల తీర్పులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది నిర్దోషులేనని పేర్కొన్నారు. వీరు నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని... సీబీఐ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.  

Updated Date - 2020-09-30T18:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising