ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరిని నాశనం చేస్తోన్న బీజేపీ: అఖిలేష్

ABN, First Publish Date - 2020-11-20T20:50:47+05:30

లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడాన్ని ఆయన పూర్తిగా తప్పు పట్టింది. డిసెంబర్ 16, 2020 వరకు బ్యాంక్‌ ఖాతాధారులు తమ ఖాతా నుంచి గరిష్టంగా రూ. 25,000 విత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: దేశంలోని ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోతోందని ఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దుమ్మెత్తి పోశారు. లక్ష్మీ విలాస్ బ్యాంకు నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడాన్ని ఆయన పూర్తిగా తప్పు పట్టింది. డిసెంబర్ 16, 2020 వరకు బ్యాంక్‌ ఖాతాధారులు తమ ఖాతా నుంచి గరిష్టంగా రూ. 25,000 విత్‌ డ్రా చేసుకునేలా పరిమితి విధించడం ప్రజల్ని దోచుకోవడానికే అని అఖిలేష్ విమర్శలు గుప్పించారు.


‘‘బిజెపి అవినీతి పాలనలో బ్యాంకులు మునిగిపోతూనే ఉన్నాయి. ప్రజల పొదుపులు బ్యాంకుల్లో మునిగిపోతున్నాయి. తాజాగా లక్ష్మి విలాస్ బ్యాంకులో ప్రజల పొదుపులు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని లక్షలాది మంది ఖాతాదారుల డబ్బు యూపీతో పాటు ఇతర రాష్ట్రాల శాఖలలో చిక్కుకున్నాయి. బీజేపీ, ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా పాలన సాగిస్తూ, ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని కల్పోతోంది’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

Updated Date - 2020-11-20T20:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising