ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం వైఖరిపై మండిపడుతూ రాహుల్, ప్రియాంక ట్వీట్స్

ABN, First Publish Date - 2020-09-24T21:31:35+05:30

మూడు వ్యవసాయ బిల్లులు తెచ్చి రైతులకు నష్టం చేసిన మోదీ ప్రభుత్వం... తాజాగా కార్మికులపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ బిల్లులు తెచ్చి రైతులకు నష్టం చేసిన మోదీ ప్రభుత్వం... తాజాగా కార్మికులపై పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘రైతుల తర్వాత మోదీ ప్రభుత్వం కార్మికులను టార్గెట్ చేసింది. పేదల నుంచి దోపిడీ చేసి స్నేహితులకు పంచిపెడుతున్నారు. ఇదీ మోదీ పరిపాలన..’’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. 

జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ట్వీట్

‘‘చూడండి... బీజేపీ ప్రభుత్వం ప్రాధమ్యాలు. ఉద్యోగాల నుంచి ఉద్యోగులను తొలగించే సులభతర చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతానికి కావాల్సింది అందరి జీవితాలకు రక్షణ.’’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-24T21:31:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising