ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ తర్వాత సీఏ ఫౌండేషన్‌లో ప్రవేశం

ABN, First Publish Date - 2020-10-21T08:45:46+05:30

పదో తరగతి ఉత్తీర్ణులైన వారంతా సీఏ ఫౌండేషన్‌ కోర్సులో ప్రొవిజనల్‌ అడ్మిషన్‌(తాత్కాలిక ప్రవేశం) పొందే సౌకర్యాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 20: పదో తరగతి ఉత్తీర్ణులైన వారంతా సీఏ ఫౌండేషన్‌ కోర్సులో ప్రొవిజనల్‌ అడ్మిషన్‌(తాత్కాలిక ప్రవేశం) పొందే సౌకర్యాన్ని ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) కల్పించింది. అయితే, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన తర్వాతే ఈ ప్రవేశాన్ని క్రమబద్ధీకరించనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం 6 నెలల ముందుగానే సీఏ కోర్సును పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - 2020-10-21T08:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising