ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షాలతో టచ్‌లో ఉండండి : నితీశ్‌కు అధీర్ సలహా

ABN, First Publish Date - 2020-12-27T20:40:01+05:30

లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌందరి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఓ సలహా ఇచ్చారు. అరుణాచల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌందరి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఓ సలహా ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎదురైన ఝలక్ బిహార్‌లో ఎదురు కాకుండా ఉండాలంటే నిత్యమూ ప్రతిపక్ష పార్టీలతో టచ్‌లో ఉండాలని సలమా ఇచ్చారు. ‘అరుణాచల్ ప్రదేశ్ లాంటి సిండ్రోమ్‌కు విరుగుడు ఇదే’ అని అధీర్ స్పష్టం చేశారు. ‘‘నితీశ్ కుమార్ గారూ... బీజేపీ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈశాన్య ప్రాంతంలో ఉన్న వేటగాళ్ల మాదిరిగా వేటలో బీజేపీ వారు చాలా నైపుణ్యం కలిగి ఉండారు. జాగ్రత్త...’’ అంటూ ట్విట్టర్ వేదికగా అధీర్ సూచించారు. బీజేపీ వాళ్లు ఆత్మనిర్భర్ అని కాకుండా ఆత్మ నిర్వర్‌ ను ఫాలో అవుతుంటారని, బీజేపీ ఒక్కటే ఎదిగేలా చూస్తారని, ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యం కావాలని ఆశిస్తారని అధీర్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-12-27T20:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising