ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్ ఢీకొనడంతో 15 నెలల పసిబిడ్డ మృతి

ABN, First Publish Date - 2020-09-27T21:33:29+05:30

బైక్ ఢీకొనడంతో 15 నెలల పసిబిడ్డ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళలో బైక్ ఢీకొనడంతో 15 నెలల పసిబిడ్డ మరణించింది. కేరళలోని తిరువనంతపురంలో 15 నెలల పసిబిడ్డ ఆమె ఇంటి నుంచి రోడ్డుపైకి అనుకోకుండా బయటకు రావడంతో బైక్ ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన జరిగినప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఇంటి లోపల ఉన్నారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ కరోనా వైరస్ పరీక్ష చేసి, తరువాత తిరువనంతపురం మెడికల్ కాలేజీకి మార్చారు. అక్కడ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-09-27T21:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising